'మద్యం తాగించి నాపై అత్యాచారం చేశాడు'
సాక్షి, హైదరాబాద్‌ :  ప్రేమ పేరుతో ఒక యువతిని నమ్మించి ఆపై శారీరకంగా మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రియుడిపై కేసు నమోదు చేసి మూడు నెలలు కావొస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేకపోడంతో బాధితురాలు మీడియా ముందుకు వచ్చి తనకు న్యాయం చేయాలని కోరారు. వివరాలు..  అబిడ్స్‌లో …
'40 ఇయర్స్‌ ఇండస్ట్రీ విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం'
సాక్షి, విజయవాడ:  రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ రోజు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. 25 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీయే లక్ష్యంగా అధికార యంత్రాంగం కసరత్తు  ప్రారంభించింది. పేదలకు ఇళ్ళ స్ధలాల కేటాయింపులపై విజయవాడ …
ఇలాగైతే ఎన్ని పరుగులు చేసినా వేస్ట్‌!
తిరువనంతపురం:  వెస్టిండీస్‌తో తొలి టీ-20లో వీరోచితంగా పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియాకు రెండో టీ-20లో షాక్‌ తగిలిన సంగతి తెలిసిందే. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలోని జరిగిన రెండో టీ-20లో భారత్‌ విసిరిన 171 పరుగుల విజయలక్ష్యాన్ని విండీస్‌ జట్టు అలవోకగా ఛేదిం…
జగన్మోహనరెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం
వెలుగు వి ఓ లతో కలిసి జగన్మోహనరెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు.  వెలుగు పథకం లో పని చేస్తున్న   వి ఓ లకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారు గౌరవ వేతనం పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మహిళలు ఇబ్రహీంపట్నం లో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పా…
గవిమఠం వేళాలు నిలిపివేత.
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఈ నెల 18 ,19 తేదీల్లో జరగాల్సిన గవిమఠం స్థలాల వేళాలను మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ సీపీ నేత విశ్వేశ్వరరెడ్డి గారి చొరవతో తాత్కాలికంగా నిలిపివేశారు.ఇటీవల గవిమఠం వ్యాపారులు విశ్వేశ్వరరెడ్డి గారిని కలిశారు. దీనితో స్పందించిన ఆయన జిల్లా కలెక్టర్ ను కలిశారు.దాదాపు 400 కుటుంబాలు…
విశాఖ భూ కుంభకోణంపై ఫిర్యాదు చేయండిలా
విశాఖ భూ కుంభకోణంపై ఫిర్యాదు చేయండిలా విశాఖపట్నం: విశాఖ భూ కుంభకోణంపై నవంబరు ఒకటి నుంచి ఏడవ తేది వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని శనివారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పబ్లిక్ నోటీసు విడుదల చేసింది. అదేవిధంగా నవంబరు 8న ప్రజా ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. నేరుగా వచ్చి ఫిర్…